ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లోని పాధమ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ షాపులో ఈ...
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సుమారు 35 మంది పడవలో సుమ్లీ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు...
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే శుక్రవారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు బిజేపి వెల్లడించింది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యోగి వరుసగా రెండోసారి...