ఈ నెల 14 లోగా డిజిటిలైజేషన్ ప్రక్రియను పూర్తి
డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 85 శాతం పూర్తి అయ్యిందని ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం అన్నారు.ఈ మేరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో శనివారం...
