ఏపీ పోలిటిక్స్లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్....
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్ చేయనున్నారా.?? అంటే అవుననే చెబుతున్నాయి తాజా లీకులు.....
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో రూరల్ డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. ఈ హత్య వెనుక వైసీపీ లీడర్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న అరవ కామాక్షి...
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పని చేసిన కాలంలో ప్రజాధనాన్ని ఎలా పీక్కుతిన్నాడో తాజాగా వెల్లడైన ఖర్చులు మరొక్కమారు నిరూపిస్తున్నాయి. 2019 నుంచి 2024 మార్చి వరకు.. కేవలం ఐదేళ్ల పాలనలో, ముఖ్యమంత్రి ప్రయాణాల...
ప్రజలకు పైసా పని చేయకపోయినా.. అప్పనంగా అధికారం తెచ్చిపెట్టే ఫ్యాక్టర్ ఏదైనా ఉందీ అంటే అది కులమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కులాన్నే నమ్ముకున్నారు వైసీపీ...
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు...
ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ 18 నెలల సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?? ప్రజల మూడ్ని, అంచనాలను అందుకోవడంలో కూటమి సర్కార్ చేరువయిందా..?? లేదా…?? ఏ...
చాలా మంది కింద నుంచి మొదలు పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో మాత్రం అంతా రివర్స్లోనే జరుగుతోంది. ఆయన ప్రారంభించడమే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఆరంభించారు....
చావు ఇంటికి పరామ్శకు వెళ్తే.. రప్పా రప్పా అంటారు.. పెళ్లి చేసుకున్న కొత్త జంటను దీవించడానికి పిలిస్తే అక్కడా అదే రప్పా రప్పా.. లొకేషన్ ఏదైనా… సందర్భం ఎలాంటిదైనా.. వన్స్ జగన్ స్టెప్ ఔట్.....