టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ని ప్రస్తుతం యువనేతలు ఫాలో అవుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.. జాతీయ స్థాయిలో లోకేష్ ట్రెండింగ్లో ఉన్నారు.. గత నెలలో లక్షన్నర కోట్ల రూపాయల...
2025.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్ఎల్ఏ జగన్కి ఏమాత్రం కలిసిరాలేదు.. ఈ ఏడాది పదకొండు నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి వారానికి ఒకసారి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ టు అమరావతి తాడేపల్లి ప్యాలెస్కి...
మామూలుగా మీడియా వార్తలను రిపోర్ట్ చేస్తుంది. కానీ వైసీపీ మీడియా వార్తలను క్రియేట్ చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. కథలు, కథనాలు వండి వార్చడంలో వైసీపీ పెయిడ్ అర్టిస్టులు.. వాళ్లకు వాళ్లే పోటీ....
మనదేశంలో రిచీ రిచ్.. రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ జగన్మోహన్రెడ్డి రియల్ నెట్వర్త్ దానికి...
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట గురించి ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతలోనే మరో మూడు ముక్కలాటకు తెరలేపినట్లు కనిపిస్తోంది. అప్పుడు అధికార వికేంద్రకరణ పేరుతో...
కల్తీ నెయ్యి సరఫరా కేసులో దొంగలు ఎవరంటే TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పిలుపు రాగానే తనకు అనారోగ్యం వచ్చిందని చెబుతున్నారు. ఈ...
బీహార్ పొలిటికల్ సీన్ ఏపీలో రిపీట్ కానుందా…??? ఏపీ ఆర్జేడీగా బీహార్ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…?? ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే,...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఫలితం ఎలా వచ్చినా.. ఈ ఎలక్షన్స్తో ఒక్క విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నది. కల్తీ జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వై...
వైసీపీ అధినేత జగన్రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. ఆయన మళ్లీ కోర్టు మెట్లెక్కలేదు. 2024లో అధికారం పోయిన తర్వాతా.. జగన్ కోర్టు...