వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన అడ్డా పులివెందులలో సీన్ రివర్స్ అవుతోందా.?? జగన్ బలం తగ్గుతోందా.?? లేక ఆయన పెట్టిన భయం తగ్గుతోందా..?? రెండు ఓటములతో సొంత...
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది.. ఏడాదిన్నర పాలనపై ఐఐటీఎన్ల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ సర్వేలో సుమారు 40 ప్రశ్నలు సంధించారు.. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున భారీగానే...
అధికారంలో ఉండగా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయిన పార్టీ వైసీపీ. అవినీతి ముద్దు.. అభివృద్ధి వద్దు.. అనే స్లోగన్ ఫ్యాన్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. అలాంటి దారుణమైన పాలన గురించి ప్రజలు అప్పుడే మర్చిపోయారని...
కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమంలో.. కడప జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీసుకున్న తాజా నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న...
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్ రిపోర్టులను తారుమారు చేశారా.....
తెలుగుదేశం పార్టీ ప్రజల అభిప్రాయాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో ప్రజల ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయంపై అంతర్గత సర్వే...
సస్పెన్షన్ లో ఉండి కుల రాజకీయాలు చేసుకుంటున్న ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తనపై నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఇప్పుడే రాలేనని సమాధానం పంపించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్...
అసెంబ్లీ ఎన్నికల ముందుకు వై నాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకున్న జగన్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు చతికిలబడ్డ విషయం తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడిని ఓడించడమే తన ధ్యేయమని...