ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు ఇవి:
శ్రీకాకుళం – మోదవలస రమేష్
విజయనగరం – కిమిడి నాగార్జున
అరకు – మోజోరు తేజోపతి
విశాఖపట్నం – చోడే వెంకట పట్టాభిరాం
అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు
అమలాపురం – గుత్తల సాయి
కాకినాడ – జ్యోతుల నవీన్
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి
నర్సాపురం – మంతెన రామరాజు
విజయవాడ – గద్దె అనురాధ
మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి
గుంటూరు – పిల్లి మాణిక్యరావు
బాపట్ల – సలగల రాజశేఖర్ బాబు
నర్సరావుపేట – షేక్ సైదా
ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి
నెల్లూరు – బీద రవిచంద్ర
చిత్తూరు – షణ్ముగరెడ్డి
తిరుపతి – పనబాక లక్ష్మి
రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు
అనంతపురం – పూల నాగరాజు
హిందూపూర్ – ఎం.ఎస్. రాజు
కడప – చదిపిరాళ్ల భూపేష్
కర్నూలు – గుడిశె కృష్ణమ్మ
నంద్యాల – గౌరు చరితారెడ్డి
ఈ నియామకాలతో జిల్లాల స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేసి, రాబోయే రాజకీయ పరిణామాలకు సిద్ధం కావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని పార్టీ నేతలు వెల్లడించారు.
