ముఖ్యంశాలుహోమ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

#ChandrababuN

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు ఇవి:

శ్రీకాకుళం – మోదవలస రమేష్

విజయనగరం – కిమిడి నాగార్జున

అరకు – మోజోరు తేజోపతి

విశాఖపట్నం – చోడే వెంకట పట్టాభిరాం

అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు

అమలాపురం – గుత్తల సాయి

కాకినాడ – జ్యోతుల నవీన్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి

నర్సాపురం – మంతెన రామరాజు

విజయవాడ – గద్దె అనురాధ

మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి

గుంటూరు – పిల్లి మాణిక్యరావు

బాపట్ల – సలగల రాజశేఖర్ బాబు

నర్సరావుపేట – షేక్ సైదా

ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి

నెల్లూరు – బీద రవిచంద్ర

చిత్తూరు – షణ్ముగరెడ్డి

తిరుపతి – పనబాక లక్ష్మి

రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు

అనంతపురం – పూల నాగరాజు

హిందూపూర్ – ఎం.ఎస్. రాజు

కడప – చదిపిరాళ్ల భూపేష్

కర్నూలు – గుడిశె కృష్ణమ్మ

నంద్యాల – గౌరు చరితారెడ్డి

ఈ నియామకాలతో జిల్లాల స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేసి, రాబోయే రాజకీయ పరిణామాలకు సిద్ధం కావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని పార్టీ నేతలు వెల్లడించారు.

Related posts

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కాల్పులు

Satyam News

దేవుడి భూములకే ఎసరు పెట్టిన పేర్ని నాని!

Satyam News

Leave a Comment