సైబర్ మోసాలన్నింటిలో ఇది మరింత ప్రమాదకరమైనది. చాలా ఆకర్షణీయంగా, సాధారణ మోసాలకు మించి ఒక మెట్టు ముందున్నదిగా కనిపిస్తున్నా ఇందులో దిగితే ఇక అంతే సంగతులు…… “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో...
సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు....
గత వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రావాలని జిల్లా కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డా.శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. శనివారం...
వెనిజులా అధ్యక్షుడిని బంధించినట్లే ట్రంప్ రష్యా అధ్యక్షుడిని కూడా బంధించబోతున్నారా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రపంచ రాజకీయాలలో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్ యుద్ధం...
వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డీ.ఎం. జగన్మోహన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ. ఒక లక్ష డెబ్బై వేలు...
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే...
ఆంధ్రప్రదేశ్లో మరో పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా.. నక్కపల్లి మండలం.. రాజయ్యపేట సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి కొత్తగా కంపెనీ ప్రారంభించింది. ఆర్సెలర్ మిట్టల్...
ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి హితవు పలికారు. ఇరాన్లో...
ఇరాన్లో మతగురువుల పాలనకు వ్యతిరేక నిరసనలు 18వ రోజుకు చేరుకున్న వేళ దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అనేక నగరాల్లో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నట్లు, పెద్ద ఎత్తున దహనకాండలు...
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం...