మెదక్హోమ్

ఘనంగా శ్రీ జీవన్ ముక్త మహారాజ్ ఉత్సవాలు

#Rajanarsimha

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామం లోని శ్రీ జీవన్ ముక్త మహారాజ్ గారి ఉత్సవాల సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి శ్రీ జ్ఞానేశ్వర్ (బాలరాజు) మహారాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య , మార్కేట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ రాంరెడ్డి , అంతారం నర్సింహా గౌడ్ , సతీష్ , కంబంపల్లి సంగమేశ్వర్ , పాండు , మహిపాల్ రెడ్డి , మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు , యువజన నాయకులు పాల్గోన్నారు.

Related posts

ఫుల్‌ఫామ్‌లో ఏపీ ఎకానమీ…. దేశంలోనే టాప్‌ ప్లేస్‌

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News

కొడుకు హత్య కేసులో తల్లి తండ్రి అరెస్టు

Satyam News

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

Leave a Comment