మెదక్హోమ్

ఘనంగా శ్రీ జీవన్ ముక్త మహారాజ్ ఉత్సవాలు

#Rajanarsimha

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామం లోని శ్రీ జీవన్ ముక్త మహారాజ్ గారి ఉత్సవాల సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి శ్రీ జ్ఞానేశ్వర్ (బాలరాజు) మహారాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య , మార్కేట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ రాంరెడ్డి , అంతారం నర్సింహా గౌడ్ , సతీష్ , కంబంపల్లి సంగమేశ్వర్ , పాండు , మహిపాల్ రెడ్డి , మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు , యువజన నాయకులు పాల్గోన్నారు.

Related posts

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరుమంజనం

Satyam News

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News

Leave a Comment