విజయనగరం హోమ్

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

#TrainAccident

విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి ఈ ఉదయం 06.10 నిమిషాలకు జరగడంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం రైల్వేస్టేషన్ లో వరుసగా ఈ ఘటన రెండవది. సహాయక చర్యర నిమిత్తం విజిలెన్స్, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పన్నెండు గంటలు అయితే గాని విశాఖ వైపు వెళ్లే రైళ్లు పునరుద్ధరణ జరగవని ఆర్పీఎఫ్ చెబుతోంది.

Related posts

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!