విజయనగరం హోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

#RubberDam

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు. రబ్బర్ డ్యాంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో సివిని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి వివరాలు: అధికారి గోవింద (35), అరసాడ ప్రతాప్ (29), రాయగడ శరత్ కుమార్ (17). పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Related posts

డొనాల్డ్ ట్రంప్ కు భంగపాటు

Satyam News

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టి

Satyam News

Leave a Comment

error: Content is protected !!