విజయనగరంహోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

#RubberDam

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు. రబ్బర్ డ్యాంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో సివిని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి వివరాలు: అధికారి గోవింద (35), అరసాడ ప్రతాప్ (29), రాయగడ శరత్ కుమార్ (17). పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Related posts

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

జర్నలిస్టు హత్య కేసు నిందితుడి అరెస్టు

Satyam News

పాత మంగళగిరి హిందూ శ్మశానవాటికకు సరికొత్త రూపు

Satyam News

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

బీజేపీ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం

Satyam News

Leave a Comment