26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

#RubberDam

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు. రబ్బర్ డ్యాంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో సివిని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి వివరాలు: అధికారి గోవింద (35), అరసాడ ప్రతాప్ (29), రాయగడ శరత్ కుమార్ (17). పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Related posts

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

నిర్మానుష్యం గా మారిన కుబేరుల స్వర్గం

Satyam News

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

Leave a Comment