హైదరాబాద్హోమ్

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

#Revanthreddy

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చైర్మన్ గా 26 మంది వివిధ శాఖల  ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ( G.O. Rt. 427 ) జారీ చేసింది.

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, దానిని ఎలా ఎదుర్కోవాలి, వంటి పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత కీలక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఈ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డికి గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అప్పగించారు.

Related posts

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

Satyam News

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

గూగుల్‌ని మించి అంబానీ భారీ పెట్టుబడి.!

Satyam News

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News

Leave a Comment