26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

#Revanthreddy

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చైర్మన్ గా 26 మంది వివిధ శాఖల  ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ( G.O. Rt. 427 ) జారీ చేసింది.

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, దానిని ఎలా ఎదుర్కోవాలి, వంటి పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత కీలక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఈ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డికి గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అప్పగించారు.

Related posts

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పని సరి

Satyam News

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

Satyam News

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News

Leave a Comment