హైదరాబాద్హోమ్

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

#Revanthreddy

రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి చైర్మన్ గా 26 మంది వివిధ శాఖల  ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ( G.O. Rt. 427 ) జారీ చేసింది.

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, దానిని ఎలా ఎదుర్కోవాలి, వంటి పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎక్స్ పర్ట్ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత కీలక ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ఈ ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డికి గురుతర బాధ్యతను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అప్పగించారు.

Related posts

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

అడ్వకేట్స్‌ కు జుడీషియల్‌ అకాడమి పెట్టాలి

Satyam News

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

ఆసిమ్ మునీర్ తో అబ్బాస్ అరాగ్ఛీ చర్చలు

Satyam News

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

Satyam News

Leave a Comment