మెదక్హోమ్

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

#JournalistBhumaiah

బ్రెయిన్ స్ట్రోక్ కు గురై సికింద్రాబాద్- బోయినపల్లి లోని హెకా రిహబ్  సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కనకంటి భూమయ్యా ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్య కి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి ని మంత్రి ఆదేశించారు.

Related posts

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

త్వరలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

Satyam News

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News

విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

Satyam News

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

Leave a Comment