మెదక్హోమ్

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

#JournalistBhumaiah

బ్రెయిన్ స్ట్రోక్ కు గురై సికింద్రాబాద్- బోయినపల్లి లోని హెకా రిహబ్  సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కనకంటి భూమయ్యా ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్య కి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారి ని మంత్రి ఆదేశించారు.

Related posts

మహిళా బిల్లు ఆమోదానికి సమాజ్ వాది పార్టీ మద్దతు

Satyam News

విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం

Satyam News

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

Satyam News

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

Satyam News

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

Satyam News

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News

Leave a Comment