Category : ఆంధ్రప్రదేశ్

కడపహోమ్

జగన్‌ జిల్లాకి కూటమి సర్కార్‌ కానుక

Satyam News
కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌ కార్యక్రమంలో.. కడప జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు...
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News
రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం...
చిత్తూరుహోమ్

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసు ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ఒక్కొక్కటిగా చిక్కుముళ్లను విప్పుతోంది సీబీఐ సిట్‌. ఇప్పుడు గుట్టు బయటపడే సమయం దగ్గర పడింది. కల్తీ నెయ్యి...
గుంటూరుహోమ్

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News
 కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమరావతి రాజధాని ప్రాంతం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. అందుకే రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బాధ్యతను...
విజయనగరంహోమ్

మొన్న ఏఆర్ డీఎస్పీ నేడు ఎస్పీ… బాస్ ల సేవాతత్పరత

Satyam News
మొన్న ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి తాజాగా ఎస్పీ దామోదర్ సేవా త‌త్స‌ర‌త‌ను చాటుకున్న బాస్ లు.వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల కు దగ్గరలో బైక్ ప్రమాదానికి గురై గాయప‌డ్డ‌ మహిళను విజయనగరం జిల్లా...
కడపహోమ్

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీసుకున్న తాజా నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న...
అనంతపురంహోమ్

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News
బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి...
కృష్ణహోమ్

ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై సదస్సు

Satyam News
విజయవాడలో ఈ నెల 15న ‘జాతీయ ఆరోగ్య రంగం-కృత్రిమ మేధ వినియోగ విధానం రూపకల్పన-సంబంధిత విభాగాల భాగస్వామ్యం’  సదస్సు ఉన్నత స్థాయిలో జ‌రుగ‌నుంద‌ని వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో...
విజయనగరంహోమ్

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా బస్సులో...
విశాఖపట్నంహోమ్

విశాఖకు తరలి వచ్చిన కాగ్నిజెంట్

Satyam News
విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది....