Category : ఆంధ్రప్రదేశ్

పశ్చిమగోదావరిహోమ్

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Satyam News
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్...
విశాఖపట్నంహోమ్

విశాఖలో ఐటీ జోష్‌… ఒకే రోజు పది సంస్థలు ఓపెనింగ్‌

Satyam News
విశాఖపట్నం ఐటీ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. గూగుల్‌ డేటా సెంటర్‌.. టీసీఎస్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వంటి భారీ కంపెనీలు వైజాగ్ వచ్చాయి. ఇదే బాటలో పదుల సంఖ్యలో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు...
గుంటూరుహోమ్

“వడ్డే” కన్నా యూత్ దొరకలేదా?

Satyam News
అమరావతి భూసమీకరణ విషయంలో ఎలా విమర్శలు చేయాలో తెలియక.. వైసీపీ బ్యాచ్.. టీడీపీ నేత వడ్డే అంటూ… వడ్డే శోభనాద్రీశ్వరరావును తెరపైకి తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరం అయి రెండు దశాబ్దాలు...
గుంటూరుహోమ్

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News
తన కారుపై తానే దాడి చేయించుకుని సీఐపై నింద మోపిన ఘటనలో ఒక జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 4వ తేదీన అర్ధరాత్రి సుమారు 11:40 గంటల సమయంలో పట్టాభిపురం...
శ్రీకాకుళంహోమ్

కేంద్ర విమానయాన శాఖ మంత్రిపై ప్రశంసల వర్షం

Satyam News
ఇండిగో సమస్య పరిష్కారానికి రాజీలేని నిర్ణయాలు తీసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇండిగో విమానాల వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్...
చిత్తూరుహోమ్

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News
తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం...
కృష్ణహోమ్

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News
ఆంద్రధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు...
చిత్తూరుహోమ్

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

Satyam News
తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన మంత్రికి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు....
గుంటూరుహోమ్

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News
ఎటు వంటి భూ వివాదాలు లేని  రాష్ట్రంగా ఆంధ్రపందేశ్ ను తీర్చిదిద్దేంకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు   రాష్ట్ర  రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ...
చిత్తూరుహోమ్

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్‌ రిపోర్టులను తారుమారు చేశారా.....