విశాఖపట్నంహోమ్

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించేనాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు వయసు 29 సంవత్సరాలు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు.

Related posts

అలనాటి నటిని పట్టించుకోని సినీ రంగం

Satyam News

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

Satyam News

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు

Satyam News

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ నిధులపై ఈడీ దర్యాప్తు

Satyam News

జనం మెచ్చిన వారికే టికెట్లు..!

Satyam News

ది ట్రాన్స్‌పోర్టర్ సునీల్ రెడ్డి ఎవరు?

Satyam News

Leave a Comment