నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించేనాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు వయసు 29 సంవత్సరాలు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు.
previous post
next post
