విశాఖపట్నంహోమ్

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించేనాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు వయసు 29 సంవత్సరాలు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు.

Related posts

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

గొర్రెల పెంపకం వృత్తిదారులకు ప్రోత్సాహం

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

చైనాలో యువత ఏడుస్తోంది… ఎందుకో తెలుసా?

Satyam News

Leave a Comment