Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
గుడివాడలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయంలో అంగన్వాడీ సమస్యలపై ఏర్పాటు చేసిన...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డిజిటల్ కుట్ర సంచలనం సృష్టిస్తోంది. అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ‘డీప్...
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను, నిరుద్యోగ జెఎసి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పర్యటనను...
భారత ప్రభుత్వ విద్య మం త్రిత్వ శాఖ పాఠశాల కోసం విద్యార్థుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రాజంపేట మండలం కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం...
కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో...
రైతన్నలకు పూర్తిగా రుణమాఫీ చేసి నిరు పేద రైతన్నలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆల్ ఇండియా PHPS ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని...
వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఈ విజయంలో...
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కోమరవోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమర లింగేశ్వర దుర్గా నాగేశ్వరస్వామి వారి వార్షిక కళ్యాణం ఆదివారం రాత్రి అత్యంత...