హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.

గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

రూ 20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత

Satyam News

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Satyam News

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

మరి కొన్ని రోజులు…. ఇలాగే…

Satyam News

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

Satyam News

Leave a Comment