26.3 C
Hyderabad
September 19, 2026
నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది!

గతేడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా 3 లక్షల ఇళ్లను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేయించబోతున్నారు.

వేదిక: పుదూరు (నాయుడుపేట మండలం), సూళ్లూరుపేట నియోజకవర్గం.

ముఖ్య అతిథి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విశేషం: 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు, మరో 1.50 లక్షల గృహాలకు పేదలు యజమానులు అవుతున్నారు.

“ఇది కేవలం ఇళ్ల పంపిణీ కాదు.. పేదల ఆత్మగౌరవ ప్రతీక!” ఈ నినాదంతో రేపు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.

Related posts

సీఎంగా జగన్ జల్సాలు.. గాల్లో సరదాలు..

Satyam News

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News

కొడుకు సంతానానికి తల్లిగా మారిన తల్లి…….?

Satyam News

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

Leave a Comment