నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది!

గతేడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా 3 లక్షల ఇళ్లను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేయించబోతున్నారు.

వేదిక: పుదూరు (నాయుడుపేట మండలం), సూళ్లూరుపేట నియోజకవర్గం.

ముఖ్య అతిథి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విశేషం: 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు, మరో 1.50 లక్షల గృహాలకు పేదలు యజమానులు అవుతున్నారు.

“ఇది కేవలం ఇళ్ల పంపిణీ కాదు.. పేదల ఆత్మగౌరవ ప్రతీక!” ఈ నినాదంతో రేపు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.

Related posts

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

Satyam News

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

Leave a Comment