Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు మామపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో కలకలం రేపింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అత్త కూడా అల్లుడిపై ప్రతిదాడికి దిగింది. ఈ...
పవిత్రమైన గీతా జయంతి సందర్భంగా వేదశ్రీ తపోవన నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో మునివాహన ఉత్సవ పరంపర పునరుద్ధరణకు, రాజ్యాంగ రామరాజ్య స్థాపనకు చేసిన కృషికి గాను చిల్కూరు బాలాజీ దేవాలయ అర్చకులు చిల్కూరు రంగరాజన్...
ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి సమ్మిట్ వేదికలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి సహా పలు...
తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సమయంలో బాధ్యతా రహిత వ్యాఖ్యలు...
ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా, ఒక పైలట్ విమానం నడపాలన్నా, చివరికి ఒక చిన్న ఉద్యోగం చేయాలన్నా ఎన్నో ఏళ్ల చదువు, కఠిన శిక్షణ అవసరం. కానీ, దురదృష్టవశాత్తూ కోట్లాది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే,...
ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పండుగలా సంతోషాన్ని తీసుకొస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్...
దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు నమోదవుతుండడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. విలాసవంతమైన జీవితం, మాదక ద్రవ్యాల వాడకం వంటి కారణాలతో ఈ ధోరణి...
పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా,...
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు రెండోసారి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఆమె, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరు ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సంప్రదాయ రీతిలో వివాహం...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ G.O.. 27 ను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావ్ అధ్యక్షతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే...