Author : Satyam News

2995 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
తూర్పుగోదావరిహోమ్

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టి

Satyam News
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై పూర్తి దృష్టి సారించారు. పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపడుతూ, ఇప్పటికే బలంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను మరింత పటిష్టం చేయడానికి చర్యలు...
నెల్లూరుహోమ్

దూసుకువస్తున్న సేన్యార్ తుఫాన్

Satyam News
అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రేపటికి అల్పపీడనం గాను, 24 నాటికీ వాయుగుండం గా బలపడి 26 నాటికీ తుఫాన్ మారే సూచనలు 100% కనిపిస్తున్నది. గాలులు తీవత్ర ఉంటుంది…...
కృష్ణహోమ్

డ్రగ్స్ కేసులో వైసీసీ నేత కొండారెడ్డి

Satyam News
బెజవాడ డ్రగ్స్ కేసుపై పోలీసుల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితుడు లోహిత్ యాదవ్ ను నెల్లూరు జైల్లో పోలీసులు విచారించారు. అదే విధంగా పోలీసులు లోహిత్ యాదవ్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కి...
ముఖ్యంశాలుహోమ్

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News
బిహార్‌లో పలు జిల్లాల్లో తల్లిపాలలో ప్రమాదకర స్థాయిలో యురేనియం (U-238) గుర్తించారు. తాజాగా వెలువడిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయింది. తల్లి పాల నుంచి సేకరించిన నమూనాల్లో యురేనియం కల్తీ ఉండటం శిశువుల...
అనంతపురంహోమ్

సత్యసాయి లేకున్నా ఇంకా ఎనర్జీ ఇక్కడే ఉంది

Satyam News
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి 1926 నవంబర్ 23న ఒక మహత్తర లక్ష్యంతో ఈ పుణ్యభూమిలో అవతరించారని పేర్కొన్నారు....
విశాఖపట్నంహోమ్

అయ్యన్న నియోజకవర్గంలో పెట్టుబడుల వరద

Satyam News
ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని జిల్లాలకు కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాలకు గేట్‌ వేలాంటి నర్సీపట్నం...
కడపహోమ్

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News
2025.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ జగన్‌కి ఏమాత్రం కలిసిరాలేదు.. ఈ ఏడాది పదకొండు నెలల కాలంలో జగన్‌ మోహన్‌ రెడ్డి వారానికి ఒకసారి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌ టు అమరావతి తాడేపల్లి ప్యాలెస్‌కి...
చిత్తూరుహోమ్

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు....
కృష్ణహోమ్

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News
స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి అవసరమైన బ్యాంకు రుణాలను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల...
కరీంనగర్హోమ్

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News
కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామం లోని బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సీసీ రోడ్డు కోసం చొప్పదండి నియోజకవర్గం శాసన సభ్యులు మేడిపల్లి సత్యం...