Author : Satyam News

2987 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విశాఖపట్నంహోమ్

ఇక నుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

Satyam News
విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్… గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవబడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్...
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News
రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ ,...
ప్రత్యేకంహోమ్

గూగుల్ క్లౌడ్ ఏపీకి గేమ్ ఛేంజర్

Satyam News
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది కొత్త టెక్నాలజీ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో నేడు ఆయన కీలక...
మెదక్హోమ్

ప్రయివేటు హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి

Satyam News
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేడు పరామర్శించారు. ఆయనతో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను...
జాతీయంహోమ్

ఆ న్యాయమూర్తి ఎదుటకు నేను కూడా వెళ్లను

Satyam News
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ న్యాయస్థానంలో కొనసాగించేందుకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విముఖత వ్యక్తం చేశారు. తన కేసును ఇకపై...
ప్రత్యేకంహోమ్

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. 2018-19 అర్థిక సంవత్సరంలో...
జాతీయంహోమ్

న్యాయమూర్తిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన కేజ్రీవాల్

Satyam News
గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయవ్యవస్థపై తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు...
నిజామాబాద్హోమ్

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ  ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ,...
హైదరాబాద్హోమ్

కవిత పార్టీపై కేటీఆర్ తొలి స్పందన…

Satyam News
కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. కొత్త పార్టీని...
హైదరాబాద్హోమ్

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Satyam News
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని...