వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు
ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.
