హైదరాబాద్హోమ్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు

ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.

Related posts

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

Satyam News

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

ఆంగ్ల‌ సంవత్సర వేడుకలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఆంక్ష‌లు

Satyam News

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

Satyam News

Leave a Comment