హైదరాబాద్హోమ్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు

ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.

Related posts

మళ్లీ మొదలైన యుద్ధం: హోర్మోజ్ జల సంధి క్లోజ్

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

బంగారం వెండిపై భారీగా దిగుమతి సుంకం

Satyam News

రాలిపోయిన ధృవతార: ఆశా భోంస్లే ఇక లేరు

Satyam News

Leave a Comment