హైదరాబాద్హోమ్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు

ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.

Related posts

ఎస్పీ ఆదేశాలతో నైట్ రౌండ్స్ కు పోలీసు అధికారులు

Satyam News

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News

బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

Satyam News

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

Leave a Comment