Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు తదుపరి...
ఐబొమ్మ మళ్లీ కొత్త సినిమాలను అప్ లోడ్ చేస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. తెలుగు సినిమా పరిశ్రమను ఒకప్పుడు తీవ్రంగా కలవరపరిచిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మరోసారి కార్యకలాపాలు ప్రారంభించినట్లు వార్తలు...
ఇంధన పొదుపు కోసం వారంలో ఒక రోజు ‘ నో వెహికల్ డే’ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారధి కేబినెట్లో ముఖ్యమంత్రి చేసిన ఈ...
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి...
తైవాన్ విషయంలో అమెరికా ఎలాంటి పొరబాటు నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా వాణిజ్య ఒప్పందాలతో బాటు తైవాన్ అంశంపై కూడా చర్చించినట్లు...
నారాయణ పేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పై జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను...
కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ డీ సతీషన్ ను అధిష్టానం ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించిన దాదాపు పది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందూ అధికారి శాంతి భద్రతల పర్యవేక్షణపై నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులలో నిఘా తీవ్ర తరం చేయడంతో బాటు చొరబాటుదారులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా...
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సరిత తిరుపతి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ...