మహబూబ్ నగర్హోమ్

వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆదివారం గద్వాల‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న రోడ్డుపై కుటుంబ సభ్యులు రోడ్డుపైనే పడి విలపిస్తూ రోదించడం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.

మా బిడ్డ ప్రాణాలు పోయాయి..మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ మృతురాలి తల్లిదండ్రులు రోదించారు. దీంతో పోలీసులు రంగంలోకి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వారు వినకపోవడంతో పోలీసులు ధర్నా చేస్తున్న వారిని బలవంతంగా రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.

Related posts

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం లో మీ వైఖరి ఏమిటి?

Satyam News

ఏపీలో ప్రకృతి బజార్‌లు…. ఆర్గానిక్‌ పంటలతో వంటలు

Satyam News

చేతిలో బైబిల్..చేతల్లో ద్రోహం…సొంత వర్గానికే జగన్ వెన్నుపోటు!

Satyam News

9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు

Satyam News

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News

Leave a Comment