Author : Satyam News

2987 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రపంచంహోమ్

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ అగ్రనేతల చర్చల కోసం వేదికగా ఉన్న ఇస్లామాబాద్ లో భారీ ట్రాఫిక్‌పై ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య...
ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

Satyam News
అపరోక్ష జ్ఞాని మల్దకల్ శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలలో మధ్య ఆరాధన సందర్భంగా పవమాన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థ...
కడపహోమ్

రౌడీషీటరు ప్రియుడు తో కలిసి భర్త కు స్పాట్

Satyam News
అక్రమ సంబంధానికి అడొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది. ప్రియుడు, మరో రౌడీషీటర్ తో కలిసి కిరాతకంగా హతమార్చాలని కుట్ర పన్నింది. చివరికి పోలీసులకు చిక్కడంతో బెడిసికొట్టి అసలు విషయం...
పశ్చిమగోదావరిహోమ్

అనంతబాబుకు సహకరించిన సీఐ సస్పెన్షన్

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుకు పోలీసు శాఖకు చెందిన సమాచారం లీక్ చేసినట్లు ఆరోపణలు...
ముఖ్యంశాలుహోమ్

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News
హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొన్ని “దుష్ట శక్తులు” హిందుత్వాన్ని దెబ్బతీయాలని...
కడపహోమ్

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News
ధృడ సంకల్పం, అచంచల భక్తి, నిస్వార్థ త్యాగం ఈ మూడు గుణాల సమ్మేళనం మహర్షి భగీరథ జీవితమని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. మహర్షి భగీరథ జయంతి సందర్బంగా...
సంపాదకీయంహోమ్

మెరుస్తున్న కలలకు వాస్తవ రూపం

Satyam News
ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు లింక్డ్‌ఇన్‌లో రాసిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో...
జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

Satyam News
బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా...
ప్రత్యేకంహోమ్

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Satyam News
తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు...