Tag : #GlobalEconomy

ప్రపంచంహోమ్

ఇరాన్ పై మళ్లీ దాడి చేసిన అమెరికా

Satyam News
ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ దాడి చేసింది. అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై రక్షణాత్మక దాడులు నిర్వహించాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన దాడి లక్ష్య రహిత విమానాలను...
ప్రపంచంహోమ్

తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా?

Satyam News
తైవాన్ విషయంలో అమెరికా ఎలాంటి పొరబాటు నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదని చైనా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా వాణిజ్య ఒప్పందాలతో బాటు తైవాన్ అంశంపై కూడా చర్చించినట్లు...
ప్రత్యేకంహోమ్

యుద్ధం ముగిసింది: త్వరలో మళ్లీ చర్చలు

Satyam News
ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా, ఇరాన్ మధ్య వచ్చే వారాంతంలో తదుపరి చర్చలు జరగవచ్చని తెలిపారు. రెండు...
సంపాదకీయంహోమ్

ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం? ఎంత కష్టం?

Satyam News
అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయినా జరిగిన నష్టం మాత్రం అపారం. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి ఈ యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నం అయింది. గతంలో కఠిన వ్యాఖ్యలు చేస్తూ...
ముఖ్యంశాలుహోమ్

పాకిస్తాన్ లో నేటి నుంచి లాక్ డౌన్

Satyam News
పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో...
ప్రత్యేకంహోమ్

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News
అమెరికా, ఇజ్రాయెల్‌లతో తీవ్ర ఉద్రిక్తతలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతుల ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 115 మిలియన్ డాలర్లుగా ఉన్న ఇరాన్ చమురు ఆదాయం, మార్చి నాటికి...
ప్రపంచంహోమ్

ఒక వ్యక్తి స్వార్థం కోసమే ఈ యుద్ధం

Satyam News
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది...
ప్రపంచంహోమ్

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన “రష్యా-భారత్: ద్వైపాక్షిక సంబంధాల కోసం కొత్త ఎజెండా వైపు” అనే...
ప్రత్యేకంహోమ్

నిర్మానుష్యం గా మారిన కుబేరుల స్వర్గం

Satyam News
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ కుబేరుల స్వర్గధామం దుబాయ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం పర్యాటకులు, పెట్టుబడిదారులు మరియు విలాసవంతమైన జీవనశైలితో కళకళలాడే ఈ మహానగరం ఇప్పుడు యుద్ధం ధాటికి వెలవెలబోతోంది. ఇరాన్ యుద్ధం...
ప్రత్యేకంహోమ్

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

Satyam News
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే...