గవర్నర్ పై హైకోర్టుకు ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో...