Category : హోమ్

ముఖ్యంశాలుహోమ్

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News
ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలలో రిజర్వేషన్ విధానాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి అభిప్రాయపడ్డారు. నేడు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో నిర్వహించిన షెడ్యూల్డ్...
జాతీయంహోమ్

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

Satyam News
ఢిల్లీ మారణ కాండకు బాధ్యుడని భావిస్తున్న మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఐదేళ్లకు పైగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్‌ 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో...
శ్రీకాకుళంహోమ్

అడ్వకేట్స్‌ కు జుడీషియల్‌ అకాడమి పెట్టాలి

Satyam News
అడ్వకేట్స్‌కు జుడీషిల్‌ అకాడమీ స్థాపించాలని ఆశ్రా జాతీయ ఫౌండర్‌ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది,  హబీబ్‌ హలీ సుల్తాన్‌ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా ఆశ్రా కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో...
ప్రత్యేకంహోమ్

వెనిజులా అధ్యక్షుడి గురించిన ఆసక్తికర సమాచారం ఇది…

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్టు చేయించిన వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో కు సంబంధించిన అతి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆంక్షలు, రాజకీయ వివాదాలు మొదలుకాకముందే, ఈ దంపతులు...
ప్రపంచంహోమ్

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News
అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ యువతిని భారత్ కే చెందిన ఆమె ప్రియుడు మర్డర్ చేసి పారిపోయిన దారుణ సంఘటన జరిగింది. మెరిల్యాండ్ రాష్ట్రం ఎలికాట్ సిటీకి చెందిన నికితా గోదిశాల (27) జనవరి...
ఆధ్యాత్మికంహోమ్

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

Satyam News
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. పుష్యఅనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి...
హైదరాబాద్హోమ్

మరి కొన్ని రోజులు…. ఇలాగే…

Satyam News
కొద్ది రోజులుగా కాస్త తగ్గి.. ప్రజలతో హమ్మయ్యా అనిపించిన చలి మళ్లీ వణికించబో తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమ వారం నుంచి వారం రోజుల పాటు...
ఆధ్యాత్మికంహోమ్

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం 1383 కోట్లకు చేరింది. గత...
విశాఖపట్నంహోమ్

4 జిల్లాలు.. 4 ఏళ్ల నరకానికి.. కూటమి ప్రభుత్వం ఊరట..!!

Satyam News
ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు కీలకమైన రహదారి.. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి.. ఏపీఎస్ ఆర్టీసికి భారీ ఆదాయం తెచ్చే రూటు.. అదే విశాఖపట్నం రాజాం రోడ్డు....
ప్రత్యేకంహోమ్

దేశానికే లీడర్‌..పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానం..!!

Satyam News
కూటమి పాలనలో ఏపీలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఏ రేంజ్‌లో అంటే.. దేశంలో ఇంకే రాష్ట్రానికి అందనంత భారీ స్థాయిలో.. సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ లెక్కల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు టాప్‌లో ఉంటాయి. కానీ...