Category : హోమ్

ప్రపంచంహోమ్

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News
వెనిజులా అధ్యక్షుడిని బంధించినట్లే ట్రంప్ రష్యా అధ్యక్షుడిని కూడా బంధించబోతున్నారా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రపంచ రాజకీయాలలో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఉక్రెయిన్ యుద్ధం...
మహబూబ్ నగర్హోమ్

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News
వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డీ.ఎం. జగన్మోహన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ. ఒక లక్ష డెబ్బై వేలు...
ముఖ్యంశాలుహోమ్

సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!!

Satyam News
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్‌ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే...
విశాఖపట్నంహోమ్

విశాఖలో మరో పోర్టు.. కొత్త స్టీల్‌ప్లాంట్‌ లోడింగ్‌..!!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో మరో పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా.. నక్కపల్లి మండలం.. రాజయ్యపేట సమీపంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ సంస్థ క్యాప్టివ్‌ పోర్టు నిర్మాణానికి కొత్తగా కంపెనీ ప్రారంభించింది. ఆర్సెలర్‌ మిట్టల్‌...
ప్రపంచంహోమ్

అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ లీడర్ సలహా

Satyam News
ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి హితవు పలికారు. ఇరాన్‌లో...
ప్రపంచంహోమ్

ఇరాన్ లో ఉధృతం అవుతున్న నిరసనలు

Satyam News
ఇరాన్‌లో మతగురువుల పాలనకు వ్యతిరేక నిరసనలు 18వ రోజుకు చేరుకున్న వేళ దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అనేక నగరాల్లో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నట్లు, పెద్ద ఎత్తున దహనకాండలు...
ముఖ్యంశాలుహోమ్

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Satyam News
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం...
క్రీడలుహోమ్

అమరావతిలో ధోనీ క్రికెట్ అకాడెమీ ప్లస్ ట్రైనింగ్ సెంటర్..??

Satyam News
టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. జనవరి 9న రాష్ట్రానికి వస్తున్న ధోనీ.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తారు. ఈ టూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబుతో ధోనీ...
సంపాదకీయంహోమ్

వెనిజులా పై అమెరికా చర్యల్లో మరో కోణం…..

Satyam News
వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మాదక ద్రవ్యాలకు, శాంతి భద్రతలకు సంబంధించి అంశం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వెనిజులా వివాదం...
ముఖ్యంశాలుహోమ్

బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య

Satyam News
బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా హతమార్చారు. నర్సింగ్డీ నగరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల హిందూ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానిక మీడియా...