29.7 C
Hyderabad
September 10, 2026

Category : హోమ్

క్రీడలుహోమ్

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

Satyam News
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం...
నెల్లూరుహోమ్

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్

Satyam News
నెల్లూరు రూరల్ 36వ డివిజన్ పరిధిలో ఉండే ఫతేఖాన్‌పేటలో శిధిలా వ్యవస్థలో ఉన్న పోలీస్ క్వాటర్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం 7  దాటితే పోలీసు క్వార్టర్స్ లో ఉన్న  బ్లాక్ లలో...
మహబూబ్ నగర్హోమ్

కలెక్టర్ కు పిర్యాదు చేసినా చర్యలు నిల్

Satyam News
వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డు వల్లభనగర్ లో మురికి కాల్వను కబ్జా చేసి పిల్లర్ నిర్మాణం చేసి గది నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కబ్జాను తొలగించాలని జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో...
చిత్తూరుహోమ్

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News
తిరుపతిలో నిరుద్యోగ విద్యార్థి, యువత సంయుక్తంగా తానికొండ రంజిత్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రాకపట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ ఎంఆర్ పల్లి వద్ద ప్లకార్డులతో  తీవ్ర నిరసన వ్యక్తం...
ప్రపంచంహోమ్

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుత్వ వైఖరి...
కడపహోమ్

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News
రాజంపేట పట్టణం ఈడిగపాలెం లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత...
మెదక్హోమ్

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News
ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టును అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులను...
చిత్తూరుహోమ్

అపోలో జోలికి జగన్ ఎందుకు వెళ్లలేదు?

Satyam News
భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం నేడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే...
విశాఖపట్నంహోమ్

ఆరోపణల అడ్డంకులు.. చరిత్ర పునరావృతమవుతోందా?

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ‘సాత్వా గ్రూప్’ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయంగా ఒక టీకప్పులో తుఫానును సాక్షి సృష్టించింది. భూ కేటాయింపులను రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ...
తూర్పుగోదావరిహోమ్

గిరిజన గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటన ఎందుకోసం?

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ కొమ్ము నృత్యంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. రంపచోడవరం యూత్ సెంటర్‌లో...