శ్రీకాకుళం నగరం 31వ డివిజన్ లోని స్థానిక సెయింట్ హోమ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో దైవజనులు అత్యధికంగా పాల్గొని చర్చి ఫాదర్ డాక్టర్ గంజి ఆర్...
నియోజకవర్గం స్థాయిలో ఒక లాజిక్ కరెక్ట్ అయితే.. స్టేట్ లెవెల్లోనూ ఆ లాజిక్ రైట్ అవ్వాలి. ఆ లెక్కన ఏపీలో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదు. ఇది మీడియా రిపోర్టు కాదు.. విశ్లేషకుల...
అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు...
కడప నగర శివారు ప్రాంతమైన సరోజినీ నగర్లోని టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, వాటిపై ఖర్చు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలైందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీ) రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి...
హైడ్రా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన విపత్తు ప్రతిస్పందన శిక్షణను పూర్తి చేసిన 78 మంది యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్డీఎంఏ యువ...
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రధానమంత్రి కలలు కంటున్న వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే...
తొలి వెలుగు జర్నలిస్టు రఘుకు ఎన్ ఐ ఏ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎం ఎల్ ఏ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వ్యవస్థాపక కార్యదర్శి చంటి క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. బూటకపు ఎంకౌంటర్...
చంద్రబాబు ట్రెండ్ ఫాలో అవరు… ట్రెండ్ సెట్ చేస్తారు. ఎంతో ముందు చూపుతో.. గొప్ప విజన్తో ఐటీ ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఒక గ్లోబల్ సిటీనే నిర్మించారు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ను...
విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్కి మరో భారీ బూస్ట్ ఇచ్చే న్యూస్. అదేంటంటే.. అమేజాన్ ఐటీ సెంటర్. ఇప్పటికే వైజాగ్లో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు.. గూగుల్, మెటా, రిలయన్స్ కంపెనీల డేటా...
టొరాంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రథమ శ్రేణి హత్య ఆరోపణలపై అనుమానితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని టొరాంటో పోలీస్ విడుదల...