25.2 C
Hyderabad
September 10, 2026

Category : హోమ్

కరీంనగర్హోమ్

కొత్త ఎజెండా తో ప్రజల ముందుకు కేసిఆర్

Satyam News
ఈ నెల 21వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇందులో పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. గులాబీ...
జాతీయంహోమ్

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మనీలాండరింగ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
ప్రత్యేకంహోమ్

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

Satyam News
ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ (A.I.) ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో...
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News
వనపర్తి జిల్లా కేంద్రంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖదికారి ఆంజనేయులు గౌడును ఎ సి బి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో వనపర్తి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా...
శ్రీకాకుళంహోమ్

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

Satyam News
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలకు తరలిరావాలని కోరుతూ ఆశ్రా ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. శ్రీకాకుళంలో డిసెంబర్ 19 జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా...
ఖమ్మంహోమ్

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

Satyam News
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఉద్యమకారులు కలిశారు. ఈ సందర్భంగా...
రంగారెడ్డిహోమ్

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News
చిలుకూరులో   స్థిరపడ్డ 89 ఏళ్ల కళ్లెం నర్సింహా రెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. కూతుళ్ళు, బంధువుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిలుకూరు లో తన...
చిత్తూరుహోమ్

హిందూ దేవాలయాలకు టిటిడి రాయితీలు

Satyam News
ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది. నిబంధనలకు...
కృష్ణహోమ్

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

Satyam News
కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ బంధువు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌...
ముఖ్యంశాలుహోమ్

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News
జూన్ నుంచి కోరుతుంటే ఇప్పటికి ఆయన దొరికాడు…. ఎవరు ఆయన? ఎవరు అడుగుతున్నారు? ఆ విషయం ఈ వార్త చదివితే అర్ధం అవుతుంది. “నా నియోజకవర్గం వాయనాడ్ గురించి చర్చించడానికి జూన్ నుంచి అపాయింట్‌మెంట్...