మోడీ అంటే భయపడే జగన్ రెడ్డి మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ తాజాగా మోడీనే టార్గెట్ చేశాడు. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు...
20 ఏళ్లుగా గ్రామీణ కూలీలను కష్టకాలంలో ఆదుకుంటున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా)ను మోదీ ప్రభుత్వం ఒకే రోజులో కూల్చివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోదీ ప్రభుత్వం...
సీఎం చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన ఇంట్లో వారితో పోటీ పడడం కష్టంగా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో బిగ్షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది....
ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్మీడియాలో విషెస్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్,...
వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గానూ ఆయనను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది....
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న వార్తలపై గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలు, పలు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం...
విజయనగరం పూసపాటి రాజవంశీయులు ఉదారతకు పెట్టింది పేరు. మాన్సాస్ ట్రస్టు ద్వారా.. విజయనగరంలో అనేక విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. వీటికి తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి.. మాన్సాస్ ట్రస్టుకి...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన అడ్డా పులివెందులలో సీన్ రివర్స్ అవుతోందా.?? జగన్ బలం తగ్గుతోందా.?? లేక ఆయన పెట్టిన భయం తగ్గుతోందా..?? రెండు ఓటములతో సొంత...