Category : హోమ్

సినిమాహోమ్

55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన ‘భ్రమయుగం’

Satyam News
మలయాళ సినిమాకు ఇది ఒక అద్భుతమైన క్షణం. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ గతేడాది అత్యధిక ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News
హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం రూ.30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం...
క్రీడలుహోమ్

కపిల్ దేవ్ ను గుర్తుకు తెచ్చిన హర్మన్‌ప్రీత్

Satyam News
నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత...
ప్రపంచంహోమ్

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు పరీక్షల అంశం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ సహా అనేక దేశాలు అణు ఆయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ నేపథ్యంలో అమెరికా కూడా తన...
క్రీడలుహోమ్

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News
నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో వెలుగుల కాంతుల మధ్య భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాల్లోకి ఎగిరి ఆఖరి క్యాచ్ పట్టింది. అదే క్షణంలో చరిత్ర రాసుకుంది. భారత మహిళా...
క్రీడలుహోమ్

మనసు దోచుకున్న మహిళా క్రికెటర్లు

Satyam News
రెండు పర్యాయాలు ఫైనల్‌కు వచ్చి ఉసూరుమనిపించినా.. ఈసారి వన్డే విశ్వకప్‌లో ఆఖరి పంచ్‌ మనమ్మాయిలదే! టోర్నీ నాకౌట్‌ ముందు వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనమ్మాయిలు అసలు సిసలైన మ్యాచ్‌ల్లో మాత్రం సివంగుల్లా విజృంభించారు. సెమీస్‌లో...
విశాఖపట్నంహోమ్

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

Satyam News
విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి...
ప్రకాశంహోమ్

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల డిఎస్పి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక...
క్రీడలుహోమ్

చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ జట్టు

Satyam News
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 2, 2025) జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికాపై...
విశాఖపట్నంహోమ్

మరోసారి దొరికిన వైసీపీ డ్రగ్ దొంగలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ లాగా చేస్తూ యువతని రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్ కి బానిసులుగా మార్చటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తుంది.....