మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

వనపర్తి జిల్లా కేంద్రంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖదికారి ఆంజనేయులు గౌడును ఎ సి బి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో వనపర్తి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు ఎసిబి అధికారులకు పట్టుబడటం చర్చనీయంశంగా మారింది.

జిల్లాలో నెల మామూళ్లు, బ్రోకర్ల ద్వారా లంచాలు తీసుకునే వారిని రహస్య విచారణ చేసి పట్టుకోవాలని నిజాయితీపరులు కోరారు. ప్రస్తుతం ఎసిబిలో పట్టుబడిన అధికారులకు కోర్టులో శిక్ష పడటం, డిస్మిస్ కావడం ఖాయం. అయినా అవినీతి అధికారులకు భయం లేదు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

హాలీవుడ్ లో సందడి చేసిన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి

Satyam News

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

మమత మేనల్లుడికి ఈడీ మరో సారి సమన్లు

Satyam News

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

Leave a Comment