26.5 C
Hyderabad
September 10, 2026

Category : హోమ్

చిత్తూరుహోమ్

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు...
గుంటూరుహోమ్

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత

Satyam News
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదార్ల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఎపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి...
కృష్ణహోమ్

హజ్ యాత్ర సౌకర్యాలపై సమీక్ష

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ విజయవాడ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా సలహా సూచనల మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  గౌస్ పీర్  ఆధ్వర్యంలో ఐదవ కమిటీ...
శ్రీకాకుళంహోమ్

రామ్ మోహన్ నాయుడిపై జాతీయ స్థాయిలో వైసీపీ కుట్ర..???

Satyam News
ఇండిగో ఎయిర్‌లైన్స్ తప్పులు.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు మెడకు చుట్టుకొంటున్నాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. ఈ సంక్షోభాన్ని ఆయన మెడకు తగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైలట్ల పనిగంటల విషయంలో కేంద్ర...
సంపాదకీయంహోమ్

కొత్తగా 8 పోర్టు సిటీలు…. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్టర్..!!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బ్లూ ఎకానమీ బూస్ట్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని 8 ప్రధాన పోర్టులకు అనుబంధంగా 8 పోర్టు సిటీలను నిర్మించడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ,...
ప్రత్యేకంహోమ్

ఏపీలో మత మార్పిడి మాఫియా…. విజయసాయిరెడ్డి సంచలనం!

Satyam News
వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన హిందూ మతంపై కుట్ర జరుగుతోందని, డబ్బు...
జాతీయంహోమ్

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News
వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్‌ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే...
ముఖ్యంశాలుహోమ్

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News
ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...
కృష్ణహోమ్

పీవీ సునీల్ ధిక్కారం !

Satyam News
సస్పెన్షన్ లో ఉండి కుల రాజకీయాలు చేసుకుంటున్న ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తనపై నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఇప్పుడే రాలేనని సమాధానం పంపించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్...
ప్రత్యేకంహోమ్

6 ఖండాలు 44 దేశాలు 154 మంది ప్ర‌తినిధులు

Satyam News
ఈ నెల 8, 9 తారీఖుల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 స‌మ్మిట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఇది పూర్తిగా...