Category : హోమ్

మహబూబ్ నగర్హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

Satyam News
జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​...
ముఖ్యంశాలుహోమ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News
దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
తూర్పుగోదావరిహోమ్

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News
చీటీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూళ్లు చేసి ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మోసగాడి ఉదాంతం వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి...
ఆధ్యాత్మికంహోమ్

దీపావళి సోమవారమా? మంగళవారమా?

Satyam News
భారతీయులకు అత్యంత ప్రాధాన్యత వున్న దీపావళి పర్వదినంపై సంధిగ్ధత నెలకొంది. ఈ సారి దీపావళి పండుగ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అక్టోబర్ 20 సోమవారం, 21 మంగళవారం ఏ రోజున దీపావళి...
హైదరాబాద్హోమ్

రెండు యూట్యూబ్ ఛానెళ్ల పై కేసులు

Satyam News
మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్‌ హబ్‌ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ & పొక్సో...
ప్రకాశంహోమ్

‘కందుకూరు హత్య’ ను కుల కోణంలో చూపిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News
ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీయగా దాన్ని కులాలకు ఆపాదిస్తూ వైసీపీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కమ్మ కాపు కులాల మధ్య వివాదంగా దీన్ని చూపుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి....
జాతీయంహోమ్

“ORS” (Oral Rehydration Solution) పేరుతో మోసం

Satyam News
“ORS” (Oral Rehydration Solution) పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎనిమిదేళ్లుగా చేసిన పోరాటానికి హైదరాబాద్‌కు చెందిన శిశురోగ నిపుణురాలు డా. శివరంజని సంతోష్‌కు పెద్ద విజయం లభించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల...
క్రీడలుహోమ్

పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదు….

Satyam News
ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదిలేదని ఆఫ్ఘానిస్తాన్‌ ప్రకటించింది. రానున్న మూడు దేశాల టి20 సిరీస్‌ (పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌)‌లో పాల్గొనబోమని ప్రకటించింది. పాకిస్తాన్‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్‌ క్రికెటర్లు మృతిచెందిన...
జాతీయంహోమ్

పాకిస్తాన్ భూభాగమంతా బ్రహ్మోస్‌ పరిధిలోనే…

Satyam News
భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ భూభాగం ఇక ఏ మాత్రం క్షేమకరం కాదు… నిజం… ఇదే హెచ్చరికను భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జారీ చేశారు. రక్షణ...
హైదరాబాద్హోమ్

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

Satyam News
విద్యార్థులు, ఉద్యోగులు వీసాలు, ఇమిగ్రేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ సంస్ధ అధ్యక్షుడు కావేటి శ్రీనివాసరావు అన్నారు. మల్కాజిగిరి పీవీఎం కాలనీలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను...