Category : క్రీడలు

క్రీడలుహోమ్

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News
టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్, శ్రీలంకల విజ్ఞప్తి మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో టోర్నమెంట్‌పై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. అత్యంత...
క్రీడలుహోమ్

తప్పుకున్న పాకిస్తాన్ : వాట్ నెక్ట్స్ ?

Satyam News
రాజకీయాలు క్రీడల నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు పరిస్థితులు తప్పనిసరిగా మరింత సంక్లిష్టంగా మారతాయి. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగి, హిందువులు కూడా లక్ష్యంగా మారిన నేపథ్యంలో, ఆ దేశం ప్రతీకారంగా తన వరల్డ్‌కప్ మ్యాచ్‌లను...
క్రీడలుహోమ్

అమరావతిలో క్రికెట్‌ స్టేడియం…. ఓపెనింగ్‌కి రెడీ.. డేట్‌ ఫిక్స్‌

Satyam News
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్‌ రూపొందించారు. ఇందులో...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ కూడా వైదొలగుతుందా?

Satyam News
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు సంబంధించిన అంశంపై తాను ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరాలు అందించానని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నక్వీ సోమవారం తెలిపారు. ఈ విషయంలో తుది నిర్ణయం శుక్రవారం...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ

Satyam News
రాబోయే టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తప్పించింది. భద్రతా కారణాలు చూపిస్తూ భారత్‌కు జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి...
క్రీడలుహోమ్

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

Satyam News
న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....
క్రీడలుహోమ్

బీసీసీఐకి భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం

Satyam News
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)కు ముందు గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమినీ’తో రూ.270 కోట్ల విలువైన భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం...
క్రీడలుహోమ్

పరుగుల వేటలో బోల్తాపడ్డ భారత్

Satyam News
ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్...
క్రీడలుహోమ్

ఆరోగ్య భారత్ ప్రధాని మోదీ లక్ష్యం

Satyam News
ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి ఒబెసిటి కి గురౌతున్నాం. అందుకే ఫిట్ ఇండియా లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది...