టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. జనవరి 9న రాష్ట్రానికి వస్తున్న ధోనీ.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తారు. ఈ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబుతో ధోనీ...
అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు...
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం...
టీ20 వరల్డ్కప్ జట్టులో నుంచి శుభ్మన్ గిల్ను తప్పించి భారత సెలెక్టర్లు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వికెట్కీపర్–బ్యాటర్ ఇషాన్ కిషన్తో పాటు రింకు సింగ్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ముంబైలో జరిగిన సెలక్షన్...
వివాహం రద్దు అయిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు వైస్–కెప్టెన్ స్మృతి మందానా తొలిసారి పబ్లిక్ లోకి వచ్చారు. దీనితో తనకు క్రికెట్పై ఉన్న ప్రేమను బయట పెట్టినట్లు అయింది. 29 ఏళ్ల...
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (TPL) సీజన్ 7, Clear Premium Water అందించే ఈ టోర్నమెంట్, అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ టెన్నిస్ స్టేడియంలో డిసెంబర్ 9 నుండి 14 వరకు జరగనుంది. ఎనిమిది జట్లు...
భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధాన వివాహానికి మరో అడ్డంకి ఏర్పడింది. నవంబర్ 23న, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ లోని ఆసుపత్రికి అత్యవసరంగా తరలించబడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి...
ఆన్ లైన్ అక్రమ బెట్టింగ్ సైట్ లను ప్రోత్సహించి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ ల ఆస్తులను ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు...
నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత...
నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో వెలుగుల కాంతుల మధ్య భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాల్లోకి ఎగిరి ఆఖరి క్యాచ్ పట్టింది. అదే క్షణంలో చరిత్ర రాసుకుంది. భారత మహిళా...