Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్‌ఫిట్‌ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత్ తదుపరి చర్యలు తీసుకుంటున్నది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నిపుణుల కమిటీ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్...
జాతీయంహోమ్

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News
శుక్రవారం జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నేత వీవీ రాజేష్ విజయం సాధించారు. మొత్తం 101 వార్డుల్లో 50 వార్డులు గెలుచుకున్న బీజేపీ, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని...
జాతీయంవార్తలు

అలీగఢ్ యూనివర్సిటీలో టీచర్ కాల్చివేత

Satyam News
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (ఏఎంయూ) ఓ అధ్యాపకుడిని గుర్తు తెలియని దుండగులు తలపై కాల్చి హత్య చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఏఎంయూ ప్రాక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ, యూనివర్సిటీకి చెందిన...
క్రీడలుహోమ్

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News
అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు...
ప్రపంచంహోమ్

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News
టొరాంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రథమ శ్రేణి హత్య ఆరోపణలపై అనుమానితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని టొరాంటో పోలీస్ విడుదల...
ముఖ్యంశాలుహోమ్

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News
ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450...
జాతీయంహోమ్

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News
బంగ్లాదేశ్‌లో ఒక హిందువును దారుణ హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం వందలాది మంది వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను ముట్టడించారు. కాషాయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ బ్యారికేడ్లను తోసుకుంటూ...
క్రీడలుహోమ్

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

Satyam News
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం...
ప్రపంచంహోమ్

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుత్వ వైఖరి...