ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే నేషనల్ మీడియా ఫోకస్ చంద్రబాబు రాజకీయ వారసత్వం మీద కాదు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాచాలత్వాన్ని మరొక్క సారి బయటపెట్టుకున్నాడు. తాను విధిస్తున్న టారిఫ్ లను వ్యతిరేకించే వారు మూర్ఖులు (ఫూల్స్) అంటూ ఆయన సంబోధించారు. తాను విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా...
బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో చురాహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే హంస్ రాజ్పై పాక్సో చట్టం (Protection...
నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న పెట్టుబడుల విషయంలో గానీ లోకేష్ తన సత్తా నిరూపించారు. ప్రత్యేకంగా...
ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాలో జరగబోయే జీ–20 శిఖరాగ్ర సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా దేశం శ్వేతజాతి రైతుల పట్ల చూపుతున్న వైఖరిని కారణంగా చూపిస్తూ ఆయన...
డిసెంబర్ 1 నుండి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు శనివారం వెల్లడించారు. ఈ తేదీలకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
వీధి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం నాడు మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల నుంచి వీధి...
ఆన్ లైన్ అక్రమ బెట్టింగ్ సైట్ లను ప్రోత్సహించి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ ల ఆస్తులను ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు...
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై తెగబడితే కచ్చితమైన సమాధానం చెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు హెచ్చరిక చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం...
నవి ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత...