ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ స్కీమ్ హామీలని ప్రకటించారు.. అందులో ఎంతో ప్రధానమైన హామీ తల్లికి వందనం.. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఏటా 15...
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ విసి ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన మైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు....
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు...
వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దారుణాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. జగన్ సర్కార్లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జగన్ దళిత...