ఒకప్పుడు “జనాభా పెరిగితే దేశం నాశనం అయిపోతుంది” అని భయపడ్డాం. కానీ ఇప్పుడు “జనాభా తగ్గితే రాష్ట్రం బలహీనపడిపోతుంది” అనే కొత్త సవాలు మన ముందు నిలిచింది. ఈ విరుద్ధమైన పరిస్థితిని ముందే పసిగట్టిన...
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమగ్ర వివరణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, లక్షలాది...