ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్...
జమ్మూ ప్రాంతంలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో దివ్వానీ రానా (Bharatiya Janata Party) గెలుపొందారు. ఆమె కుటుంబానికి చెందిన సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు దేవేందర్ సింగ్ రానా మరణంతో ఈ...
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బిజెపి శ్రేణులు షాక్కు గురయ్యాయి. స్థానిక సమాచారం ప్రకారం,...
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం దక్కిన సందర్భంగా పండగ రోజు కానీ, ఇక్కడ మాత్రం ఏ ప్రత్యేకత లేకుండా పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా...
ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు నేడు బీజేపీలో చేరనున్నారు. విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో సునీత దంపతులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉన్నా ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి...
హైదరాబాద్లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు...
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన...
బీజేపీ ఆధ్వర్యంలోని మిత్రపక్షాల కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆగస్టు 17న సమావేశం కానున్నది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి...
రాజకీయాల్లో నిన్నటి విమర్శకులే నేటి అనుమానస్తులు. ఈ సిద్ధాంతానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక సజీవ ఉదాహరణ. ‘ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం లేకుండా వరుసగా బీజేపీ గెలవడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను పెంచుతుంది’...