కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విజయం సాధించడంతో దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయని...
చాలా చోట్ల పెన్షన్ క్లెయిమ్లు ఆలస్యంగా పరిష్కారమవుతున్నాయని, లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ మేరకు లోక్సభలో పెన్షన్ క్లెయిమ్ల పరిష్కారంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న...
ఎంఎస్ ఎంఈ, డీఎఫ్ఓ ఆధ్వర్యం లో బుధవారం గద్వాల అక్షయ గ్రాండ్ బంకెట్ హాల్ లో పీఎం విశ్వ కర్మ లబ్ధిదారులకు డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యత మీద ఆగాహన సదస్సు నిర్వహించడం జరిగింది....