ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క రోజులో 25 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రాత్రంతా పేలుళ్లు చోటుచేసుకోగా, యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరిన శబ్దాలు గంటల పాటు వినిపించాయి....
ఇజ్రాయిల్ దాడిలో మరణించిన ఇరాన్ ప్రముఖ నాయకుడు అలీ లారిజానీ అంతిమ యాత్రకు లక్షలాది మంది హాజరయ్యారు. భావోద్వేగ వాతావరణంలో కొనసాగిన అంతిమయాత్రలో “మార్టియర్ ముజాహిద్”గా అలీ లారిజానీని కొనియాడారు. దేశ రాజధాని టెహ్రాన్...