ప్రత్యేకంహోమ్ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతిSatyam NewsApril 6, 2026 by Satyam NewsApril 6, 2026048 ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క రోజులో 25 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రాత్రంతా పేలుళ్లు చోటుచేసుకోగా, యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరిన శబ్దాలు గంటల పాటు వినిపించాయి....