రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ తన ప్రసంగంలో మాజీ...
