శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించిన న్యాయమూర్తులు
మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే.కుషా సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తులకు ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు,...