నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట డిపో నుండి సర్వీసులు పెంచడమైనది. పెంచిన సర్వీసులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎండు గుంపాలెం కు గతంలో రెండు ట్రిప్పులకు అదనంగా...
ఈ దేశ ముఖచిత్రాన్నితన రాజ్యాంగం ద్వారా మార్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఆ మహానీయుని మాల మహానాడు నేతలు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం బాపనయ్యనగర్ లో ప్రపంచ మేధావి భారత...
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ శివారెడ్డి పై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలో రెడ్ జోన్ గా ఉన్న గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయినందుకు...
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలివ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయింది. మొత్తం 650 మందికి అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు...