అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: విపక్షాల పట్టు
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరసనకారులపై పోలీసుల దాడి ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలు, జవాబుదారీతనంపై డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో ఈ అంశంపై స్పందించనున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి.....
